ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్
- January 05, 2021
మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో 14 ఏళ్ళ చిన్నారులు కూడా వున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సూచించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమనీ, ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది. తక్కువమందితో గేదరింగ్, అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్కి దూరంగా వుండవచ్చని మినిస్ట్రీ పౌరులకు, నివాసితులకు సూచిస్తోంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!