ఒక్క రోజులో 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ రెన్యువల్
- January 06, 2021
కువైట్: 599 మంది డొమెస్టిక్ వర్కర్స్ (ఆర్టికల్ 20) తొలి రోజు ఆన్లైన్ ద్వారా రెన్యువల్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. కొత్త ఏడాదిలో మినిస్ట్రీ, రెసిడెన్సీ పర్మిట్లను డొమెస్టిక్ వర్కర్ల కోసం రెన్యువల్ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. వెబ్సైట్ ద్వారా స్పాన్సర్స్, తమ డొమెస్టిక్ వర్కర్స్ పర్మిట్ను రెన్యువల్ చేసుకునేలా మినిస్ట్రీ ఏర్పాట్లు చేసింది. రెసిడెన్సీ ఎఫైర్స్ డిపార్టుమెంట్లను సందర్శించకుండా ఆన్లైన్ విధానం ద్వారా రెన్యువల్స్ చేసుకోవాలని మినిస్ట్రీ స్పాన్సర్లకు సూచించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!