భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు...

- January 07, 2021 , by Maagulf
భారత్ లో భారీగా పెరిగిన కరోనా కేసులు...

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,95,278కి చేరింది.ఇందులో 1,00,16,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,28,083 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 222 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,50,336కి చేరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com