60 ఏళ్ళ పైబడినవారికి వీసా నాన్ రెన్యువల్ ప్రకటన
- January 08, 2021కువైట్ సిటీ:కొత్త ఆన్లైన్ విధానం జనవరి 12 నుంచి అమల్లోకి రానుందనీ, 60 ఏళ్ళు పైబడి, తగిన డిగ్రీ లేని వలసదారులకు వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయడానికి వీలుపడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్పవర్ వెల్లడించింది. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి రాగా, కొత్త విధానానికి సంబంధించి సంబంధిత వర్గాలను పిఎఎమ్ అప్రమత్తం చేసింది. కంపెనీల రిప్రజెంటేటివ్లు, ఆథరైజ్డ్ సిగ్నేటరీస్ కూడా ఈ అంశాలని పరిగణనలోకి తీసుకోవాలని పిఎఎమ్ సూచిస్తోంది. పిఎఎం వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనీ, అక్కడినుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనీ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ