వాట్సాప్ వినియోగదారులకు యూఏఈ సూచన
- January 08, 2021యూఏఈ:యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ), వాట్సాప్ వినియోగదారులకు సూచన జారీ చేసింది. ఫేస్బుక్కి చెందిన వాట్సాప్ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించిన అలర్ట్ జారీ చేసిందనీ, దానికి ఆమోదం తెలిపిన వినియోగదారులకు మాత్రమే ఫిబ్రవరి నుంచి సేవలు అందుబాటులో వుంటాయని టిఆర్ఎ పేర్కొంది. వినియోగదారుల డేటాని ప్రాసెస్ చేసే విషయమై వాట్సాప్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనేదానికి సంబంధించి ఈ కొత్త అప్డేట్ అలర్ట్ పలు విషయాల్ని పేర్కొంటోంది. పూర్తి వివరాలు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి తెలుసుకోవాలని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు