ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి
- January 09, 2021మహారాష్ట్రలో ఘోర అగ్రప్రమాదం 10 మంది శిశువుల ప్రాణాలు తీసింది... ఈ ఘటన భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భండారా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో... ఎన్సీయూలో మొత్తం 17 మంది చిన్నారులుండగా... వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.. కానీ, అప్పటికే 10 మంది మృత్యువుఒడికి చేరారు.. అయితే, ఉన్నట్టుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంటలు చెలరేగాయి... మొదట పొగ రావడాన్ని గుర్తించిన నర్సు... మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది... వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ