ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. 10 మంది శిశువులు మృతి
- January 09, 2021_1610169018.jpg)
మహారాష్ట్రలో ఘోర అగ్రప్రమాదం 10 మంది శిశువుల ప్రాణాలు తీసింది... ఈ ఘటన భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భండారా జిల్లా ఆసుపత్రిలోని న్యూ బోర్న్ కేర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో... ఎన్సీయూలో మొత్తం 17 మంది చిన్నారులుండగా... వారిలో ఏడుగురిని రక్షించగలిగారు.. కానీ, అప్పటికే 10 మంది మృత్యువుఒడికి చేరారు.. అయితే, ఉన్నట్టుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంటలు చెలరేగాయి... మొదట పొగ రావడాన్ని గుర్తించిన నర్సు... మిగతా సిబ్బందికి, అధికారులకు సమాచారం ఇచ్చింది... వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు.. కానీ, అప్పటికే 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!