'చావు కబురు చల్లగా' టీజర్ విడుదల
- January 11, 2021
హైదరాబాద్:ఆర్ఎక్స్ 100 కార్తికేయ ‘చావు కబురు చల్లాగా’ కాకుండా కాస్త వేడిగానే చెప్పేసాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా రూపొందింది. ఇందులో హీరో కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ కు, హీరో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. తాజాగా టీజర్ తో ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కార్తికేయ, లావణ్య మధ్య సరదాగా సాగిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







