భారత్ లో కరోనా కేసుల వివరాలు...
- January 15, 2021_1610695397.jpg)
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా రోజువారి కేసులు మరింత తగ్గాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. దేశ్యాప్తంగా గత 24 గంటల్లో 15,590 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... మరో 191 మంది కరోనాబారినపడి ప్రాణాలు కోల్పోగా.. 15,975 మంది కరోనాబారినపడి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,27,683కు చేరుకోగా... ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,01,62,738 మంది కోలుకున్నారు.. ఇక, కరోనాతో 1,51,918 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,13,027 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ. కాగా, ఓ దశలో దాదాపు లక్ష వరకు చేరిన రోజువారీ కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టాయి... 12 వేల వరకు వచ్చాయి.. కానీ, మళ్లీ అప్పుడప్పుడు పెరుగుతూ.. కరోనా మీటర్ పైకి కదులుతూనే ఉంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్