కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే ఇన్ పేషెంట్ వార్డుల్లోకి అనుమతి
- January 19, 2021అబుధాబి: ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బంధువులు, మిత్రులను చూసేందుకు వచ్చే వారు ఇక నుంచి కోవిడ్ పీసీఆర్ రిపోర్ట్ తప్పనిసరిగా చూపించాలని అబుధాబి హెల్త్ సర్వీస్ కంపెనీ వెల్లడించింది. ఆస్పత్రుకి వచ్చే 24 గంటల్లో చేయించిన పీసీఆర్ నెటటీవ్ రిపోర్ట్ మాత్రమే అనుమతిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది. విజిటర్ల ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, పేషెంట్ల ఆరోగ్య భద్రత కోసమే పీసీఆర్ నెగటీవ్ రిపోర్ట్ తప్పనిసరి చేసినట్లు అధికారులు వివరించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు హోస్న్ యాప్ లో ఆధారాలు చూపిస్తే పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం