1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల కొనసాగింపు
- January 20, 2021
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల తొలగింపు జరగడంలేదనీ, వారంతా విధుల్లో కొనసాగవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. 10 ఎస్టాబ్లిష్మెంట్లలో 1315 మంది కార్మికులకు సంబంధించి తొలగింపు ప్రక్రియను నిలుపుదల చేయడం జరిగిందనీ, వారంతా విధుల్లో కొనసాగుతారనీ తెలుస్తోంది. ఈ అంశంపై మరింత లోతుగా చర్చ జరుగుతుందనీ, వేతనాల తగ్గింపు వంటి అంశాలను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వర్గాలు ఉటంకించాయి.
తాజా వార్తలు
- 21 వేల సినిమాలు..రూ.20 కోట్ల సంపాదన షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
- కెజిబివి విద్యార్థినుల కోసం కొత్త కమాండ్ కంట్రోల్
- UNICEF ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్గా కీర్తి సురేశ్
- యూఏఈలో ప్రవాసుల పై SIR ఎఫెక్ట్..!!
- సౌదీ అరేబియాలో 1,383 మంది అరెస్టు..!!
- జబల్ అఖ్దర్లో టూరిస్టును రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- యునైటెడ్ ఇండియన్ స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్లో ఇక ఈజీగా వీసా ట్రాన్స్ ఫర్స్..!!
- ఖతార్ మ్యూజియంలో కొత్త రువాద్ రెసిడెన్సీ ఎగ్జిబిషన్లు..!!
- బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…







