1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల కొనసాగింపు
- January 20, 2021
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించిన వివరాల ప్రకారం 1000 మందికి పైగా ఒమనీ వర్కర్ల తొలగింపు జరగడంలేదనీ, వారంతా విధుల్లో కొనసాగవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఓ ప్రకటన విడుదల చేసింది. 10 ఎస్టాబ్లిష్మెంట్లలో 1315 మంది కార్మికులకు సంబంధించి తొలగింపు ప్రక్రియను నిలుపుదల చేయడం జరిగిందనీ, వారంతా విధుల్లో కొనసాగుతారనీ తెలుస్తోంది. ఈ అంశంపై మరింత లోతుగా చర్చ జరుగుతుందనీ, వేతనాల తగ్గింపు వంటి అంశాలను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వర్గాలు ఉటంకించాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు