కోవిడ్ టైంలో యూఏఈ వదిలి వెళ్లిన 13 లక్షల మంది భారతీయులు
- January 21, 2021
యూఏఈ:కోవిడ్ సంక్షోభం సమయంలో యూఏఈ నుంచి దాదాపు 13 లక్షల మంది ఇండియన్లు స్వదేశానికి తిరిగొచ్చారని భారత విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తితో చాలా మంది సొంతదేశాలకు వెళ్లినట్లు వివరించారు. అయితే..ఇండియాకు వచ్చిన వారిలో పదకొండున్నర లక్షల మంది ఇప్పటికే తిరిగి యూఏఈకి ప్రయాణం అయ్యారని అన్నారు. అంటే యూఏఈ నుంచి ఇండియాకు వెళ్లిన వారిలో ఇంకా కేవలం లక్షన్నర మంది మాత్రమే భారత్ లో ఉన్నారని వెల్లడించారు. ప్రస్తుతం యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి ఈ వివరాలను తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







