బహ్రెయిన్, శ్రీలంకలకు వ్యాక్సిన్ పంపిన ఇండియా
- January 28, 2021
బహ్రెయిన్: భారతదేశంలో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ని బహ్రెయిన్ అలాగే శ్రీలంకలకు భారత ప్రభుత్వం పంపింది. మొత్తం 50,6400 డోసులను శ్రీలంకకు పంపగా, బహ్రెయిన్కి 10,800 డోసులు అందనున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. బహ్రెయిన్ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తదితర దేశాలకూ భారత ప్రభుత్వం వ్యాక్సిన్లను పంపుతోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!