జజీరా ఎయిర్ లైన్స్:కువైట్-ఇండియా ఫ్లైట్ టికెట్ ఆఫర్...
- January 29, 2021
కువైట్ సిటీ:కువైట్ నుంచి ఇండియాలోని నాలుగు నగరాలకు ప్రయాణించే ప్రయాణికులకు జజీరా ఎయిర్ లైన్స్ ఆఫర్లు ప్రకటించింది. సగటున 15 వేల రూపాయలతో ఇండియాలోని హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కొచ్చి ప్రయాణించేలా టికెట్ రేట్లను ఫిక్స్ చేసింది.
భారత్ తో పాటు ఇతర ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా జజీరా టికెట్ ఆఫర్లను ప్రకటించింది. ఖాట్మండు, ఢాకా, లాహోర్, దోహా, దుబాయ్, మస్కట్, అమ్మన్, దమ్మమ్, ఇస్తాంబుల్, జెడ్డా, రియాద్ ప్రయాణాలపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే..ప్రయాణికులు బయల్దేరే ముందు కువైట్ ఆరోగ్య శాఖ సూచించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అలాగే గమ్యస్థాన దేశాలు ప్రకటించిన నిబంధనల పట్ల కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని జజీరా ఎయిర్ వేస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!