ఎన్నారైలకు గుడ్ న్యూస్.. గల్ఫ్ కార్మికులకు స్యాడ్ న్యూస్
- February 01, 2021
తెలంగాణ:కరోనా మహమ్మారి అనంతర పరిస్థితుల వలన ఏర్పడిన ప్రపంచ ఆర్ధిక మాంద్యం, విదేశాలలో నిరుద్యోగం కారణంగా స్వదేశానికి వాపస్ వచ్చిన ప్రవాస భారతీయులకు కొంత ఊరట కలిగిస్తూ ఫిబ్రవరి 1 వ తేదీన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ధనవంతులైన ఎన్నారైలకు పన్ను మినహాయింపు రూపంలో తీపి కబురు అందించింది. అల్పాదాయ గల్ఫ్ కార్మికుల సంక్షేమ ప్రస్తావన లేకుండా గల్ఫ్ కార్మికులను నిరాశపరిచింది.
ఎన్నారైలకు విదేశంలో, భారత దేశంలో రెండుసార్లు పన్ను విధించకుండా 'డబుల్ టాక్సేషన్' లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎన్నారైలు 'వన్ పర్సన్ కంపెనీ' (ఏక వ్యక్తి కంపెనీ) స్థాపించడానికి అవకాశం కల్పించారు. ఎన్నారై హోదా పొందడానికి విదేశాలలో 182 రోజులు నివసించాలన్న నిబంధనను 120 రోజులకు కుదించారని మంద భీంరెడ్డి(గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు) అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







