ట్యాక్సీ డ్రైవర్కి సన్మానం
- February 02, 2021
            యూఏఈ:వినియోగారులైన ప్రయాణీకులకు తగిన సేవలందించడంలో తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్ని అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ) సన్మానించింది. నడి రోడ్డుపై ఓ వాహనం బ్రేక్ డౌన్ అవగా, ఆసియాకి చెందిన డ్రైవర్ మొంతాజర్ హుస్సేన్ రహ్మత్ అలీ సకాలంలో సాయం అందించడం జరిగింది. అతని గురించి పోలీసులు ఆరా తీయగా, ఆయన మరిన్ని మంచి పనులు చేసినట్లుగా తేలింది. దాంతో, అజ్మన్ పోలీస్ ఆ మంచి ట్యాక్సీ డ్రైవర్ మంతాజర్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందనీ, తాను కూడా కొందరు ప్రయాణీకుల ఆగ్రహాన్ని చవిచూసినా, వారిని శాంతపర్చడంలో తనవంతు కృషి చేసి మంచి ఫలితాల్ని సాధించినట్లు పేర్కొన్నారు ముంతాజర్.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 







