కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 47 కంపెనీలపై చర్యలు

- February 17, 2021 , by Maagulf
కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 47 కంపెనీలపై చర్యలు

దోహా:మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ ఎఫైర్స్‌కి చెందిన లేబర్ ఇన్‌స్పెక్షన్ డిపార్టుమెంట్, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో 47 కంపెనీలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా వర్క్ సైట్స్ మీద సోదాలు నిర్వహించడం జరిగింది. లుసైల్ మరియు ఇండస్ట్రియల్ జోన్‌లో ఈ తనిఖీలు జరిగాయి. బస్సులో తరలించే వర్కర్స్ సంఖ్య తగ్గించాల్సి వుండగా, కంపెనీ ఆ పని చేయలేదు. ఫేస్ మాస్కుల విషయంలోనూ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఆయా కంపెనీలకు సంబంధించిన ఉల్లంఘనల్ని సంబంధిత అథారిటీస్కి రిఫర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com