50 ఏళ్ళు పైబడిన పౌరులకు బస్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్
- February 17, 2021
మనామా:50 ఏళ్ళు పైబడిన బహ్రెయినీ పౌరులు, బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. ఈ అవకాశం పొందేందుకోసం బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రిటెయిల్ కార్యాలయాల్ని సందర్శించాల్సి వుంటుంది. మనామా, ముహరాక్, ఇసా టౌన్ బస్ టెర్మినల్స్లో ఈ కార్యాలయాలున్నాయి. గో-కార్డుల్ని 500 ఫిల్స్ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ట్రిప్ కేవలం 125 ఫిల్స్తోనే లభిస్తుంది. ఒక రోజులో గో కార్డు ద్వారా 300 ఫిల్స్ (అన్లిమిటెడ్ ట్రిప్స్) రీఛార్జ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!







