50 ఏళ్ళు పైబడిన పౌరులకు బస్ ఛార్జీల్లో 50 శాతం డిస్కౌంట్
- February 17, 2021
మనామా:50 ఏళ్ళు పైబడిన బహ్రెయినీ పౌరులు, బస్సుల్లో 50 శాతం డిస్కౌంట్ పొందనున్నారు. ఈ అవకాశం పొందేందుకోసం బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ రిటెయిల్ కార్యాలయాల్ని సందర్శించాల్సి వుంటుంది. మనామా, ముహరాక్, ఇసా టౌన్ బస్ టెర్మినల్స్లో ఈ కార్యాలయాలున్నాయి. గో-కార్డుల్ని 500 ఫిల్స్ ధరతో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ట్రిప్ కేవలం 125 ఫిల్స్తోనే లభిస్తుంది. ఒక రోజులో గో కార్డు ద్వారా 300 ఫిల్స్ (అన్లిమిటెడ్ ట్రిప్స్) రీఛార్జ్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







