బహ్రెయిన్: దారికి అడ్డంగా టేబుళ్లు వేసి రెస్టారెంట్ నిర్వహణ..
- February 21, 2021మనామా:కరోనా భయంతో రెస్టారెంట్ల నిర్వహణపై కఠిన ఆంక్షలు అమలు చేస్తుంటే బహ్రెయిన్ లోని ఓ రెస్టారెంట్ ఓనర్ మాత్రం అవేమి తనకు పట్టవన్నట్లు వ్యవహరించాడు. ఏకంగా దారికి అడ్డంగా టేబుళ్లు వేసి దర్జాగా ఆర్డర్ తీసుకుంటున్నాడు. మనామాలోని ఓ రెస్టారెంట్ నిర్వాకం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో టేబుళ్లు వేసి సీటింగ్ ఏర్పాటు చేయటం వచ్చిపోయే పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు వ్యక్తులు రెస్టారెంట్ నిర్వహణ తీరుపై మనామా మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన మున్సిపాలిటీ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం