హోటళ్లకు ఉత్తర్వులు
- February 24, 2021
షార్జా: పెరుగుతున్న కరోనా కేసులను కట్టడి చేసేక్రమంలో యూఏఈ ప్రభుత్వం ఎంతో క్రియాశీలముగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో హోటళ్లు నడిపేవారికి ఉత్తర్వులు జారీ చేసింది షార్జా. షార్జాలోని హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రతి రెండు వారాలకు తప్పనిసరిగా పిసిఆర్ కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, వ్యాక్సిన్లు రెండు డోసులు పూర్తిచేసినవారికి ఈ నియమాన్ని మినహాయించారు.
హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం వ్యాక్సిన్లను తీసుకున్నట్టు/నెగటివ్ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని కలిగిఉన్నట్టు ధృవీకరిస్తూ స్టిక్కర్లను సంబంధిత హోటళ్లు అందరికి కనపడేట్టు ఉంచాలి. మెనూ కార్డులను కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి; ఒక టేబుల్ కు నలుగురు మాత్రమే ఉండేట్టు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని షార్జా మున్సిపాలిటీ తెలిపింది.
హోటళ్లు ఈ నియమాలను పాటిస్తున్నదీ లేనిది పర్యవేక్షించేందుకు షార్జా మునిసిపాలిటీ తనిఖీలను ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







