పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కాబినెట్ ఆమోదం
- February 24, 2021
పుదుచ్చేరి:పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.విశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టక ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు.నారాయణస్వామి తన రాజీనామాను పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అందించారు.అటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనను సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.లెఫ్ట్ నెంట్ గవర్నర్ లేఖపై కేంద్రం కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. కేంద్రం ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలు కాబోతున్నది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







