పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు కాబినెట్ ఆమోదం
- February 24, 2021
పుదుచ్చేరి:పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.విశ్వాస తీర్మానంపై ఓటింగ్ చేపట్టక ముందే ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి వాకౌట్ చేశారు.నారాయణస్వామి తన రాజీనామాను పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు అందించారు.అటు ప్రతిపక్ష కూటమి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పాలనను సిఫారసు చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.లెఫ్ట్ నెంట్ గవర్నర్ లేఖపై కేంద్రం కేబినెట్ లో చర్చించి ఆమోదించారు. కేంద్రం ఆమోదంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమలు కాబోతున్నది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







