కువైట్ జనాభాలో 5.3 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
- February 24, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా మొత్తం 228,000 మంది పౌరులు, రెసిడెంట్స్కి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అంటే, మొత్తంగా 5.3 శాతం కువైట్ జనాభాకి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయ్యింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మరింత ఎక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. కొత్తగా పెంచిన వ్యాక్సినేషన్ కేంద్రాలతో, మరింత ఎక్కువమందికి తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ సౌకర్యం కలుగుతుంది. వ్యాక్సినేషన్ ఓ పక్క జరుగుతున్నా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







