కువైట్ జనాభాలో 5.3 శాతం వ్యాక్సినేషన్ పూర్తి
- February 24, 2021
కువైట్ సిటీ:కువైట్లో ఇప్పటిదాకా మొత్తం 228,000 మంది పౌరులు, రెసిడెంట్స్కి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అంటే, మొత్తంగా 5.3 శాతం కువైట్ జనాభాకి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లయ్యింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మరింత ఎక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. కొత్తగా పెంచిన వ్యాక్సినేషన్ కేంద్రాలతో, మరింత ఎక్కువమందికి తక్కువ సమయంలో వ్యాక్సినేషన్ సౌకర్యం కలుగుతుంది. వ్యాక్సినేషన్ ఓ పక్క జరుగుతున్నా తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







