ట్రాఫిక్ సేఫ్టీ: చిన్నారుల పెయింటింగ్స్ ప్రదర్శన
- March 01, 2021
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో అవేర్నెస్ పోస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వీక్ 2021లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి, తద్వారా వాటిల్లోంచి కొన్ని పోస్టర్స్ని ఎంపిక చేసి, వాటిని ఇలా ప్రదర్శించడం జరుగుతోంది. ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడం అలాగే విద్యార్థుల్లో కళాత్మకతను పెంచడం వంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







