ట్రాఫిక్ సేఫ్టీ: చిన్నారుల పెయింటింగ్స్ ప్రదర్శన
- March 01, 2021
బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో అవేర్నెస్ పోస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వీక్ 2021లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి, తద్వారా వాటిల్లోంచి కొన్ని పోస్టర్స్ని ఎంపిక చేసి, వాటిని ఇలా ప్రదర్శించడం జరుగుతోంది. ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడం అలాగే విద్యార్థుల్లో కళాత్మకతను పెంచడం వంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









