భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.వారం రోజులపాటు 16వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.కాగా, ఇప్పుడు ఆ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 14,989కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది.ఇందులో 1,08,12,044 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,70,126 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 98 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,57,346కి చేరింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







