భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.వారం రోజులపాటు 16వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.కాగా, ఇప్పుడు ఆ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 14,989కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది.ఇందులో 1,08,12,044 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,70,126 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 98 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,57,346కి చేరింది.
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల









