FLASH..FLASH..తొలిసారిగా అలెర్జీ ఉన్న రోగులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్లు
- March 15, 2021
కువైట్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బారినుండి ప్రజలను కాపాడే దిశగా వ్యాక్సిన్లు అందిస్తున్నాయి అన్ని దేశాలు. ముఖ్యంగా వృద్దులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఏవైనా ఎలర్జీలు ఉన్నా..ఏదైనా పలు మందులకు ఎలర్జీలు ఉన్నా..వారిని ఈ వ్యాక్సిన్లకు దూరంగా ఉంచున్న విషయం విదితమే.
వీటికి భిన్నంగా అలెర్జీ ఉన్నవారికి వ్యాక్సిన్లను అందిస్తోంది కువైట్ మంత్రిత్వ శాఖ. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు ధృవీకరించారు. అలెర్జీ ఉన్న రోగులలో విస్తృతమైన అధ్యయనాలు జరిపి..ఎటువంటి దుష్ప్రభావాలు లేకపోవడంతో అలెర్జీ ఉన్నవారికి సైతం టీకాలు వేయడం ప్రారంభించింది కువైట్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!