డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రం ప్రారంభించిన బదర్ అల్ సమా మెడికల్ సెంటర్
- March 16, 2021కువైట్: బదర్ అల్ సమా మెడికల్ సెంటర్, డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. స్వాబ్ శాంపిల్స్ ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేకరిస్తారు. ఆరోగ్యం, భద్రత పరంగా ప్రత్యేక జాగ్రత్తలతో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. కారులోంచి దిగకుండానే పీసీఆర్ పరీక్ష కోసం స్వాబ్ ఇచ్చేందుకు ఈ ‘డ్రైవ్ త్రూ’ కేంద్రాలు ఉపయోగపడతాయి. 24 గంటల్లో పరీక్షా ఫలితం వెల్లడవుతుంది. 28 కువైటీ దినార్లు ఖర్చవుతుంది ఈ పరీక్ష కోసం.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్