డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రం ప్రారంభించిన బదర్ అల్ సమా మెడికల్ సెంటర్
- March 16, 2021
కువైట్: బదర్ అల్ సమా మెడికల్ సెంటర్, డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. స్వాబ్ శాంపిల్స్ ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేకరిస్తారు. ఆరోగ్యం, భద్రత పరంగా ప్రత్యేక జాగ్రత్తలతో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. కారులోంచి దిగకుండానే పీసీఆర్ పరీక్ష కోసం స్వాబ్ ఇచ్చేందుకు ఈ ‘డ్రైవ్ త్రూ’ కేంద్రాలు ఉపయోగపడతాయి. 24 గంటల్లో పరీక్షా ఫలితం వెల్లడవుతుంది. 28 కువైటీ దినార్లు ఖర్చవుతుంది ఈ పరీక్ష కోసం.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!