డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రం ప్రారంభించిన బదర్ అల్ సమా మెడికల్ సెంటర్
- March 16, 2021కువైట్: బదర్ అల్ సమా మెడికల్ సెంటర్, డ్రైవ్ త్రూ పిసిఆర్ కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది. స్వాబ్ శాంపిల్స్ ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేకరిస్తారు. ఆరోగ్యం, భద్రత పరంగా ప్రత్యేక జాగ్రత్తలతో ఈ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. కారులోంచి దిగకుండానే పీసీఆర్ పరీక్ష కోసం స్వాబ్ ఇచ్చేందుకు ఈ ‘డ్రైవ్ త్రూ’ కేంద్రాలు ఉపయోగపడతాయి. 24 గంటల్లో పరీక్షా ఫలితం వెల్లడవుతుంది. 28 కువైటీ దినార్లు ఖర్చవుతుంది ఈ పరీక్ష కోసం.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం