భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 16, 2021_1615870584.jpg)
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అటు మహారాష్ట్రతో పాటుగా మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 24,492 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు 114,09,831 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,27,543 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,432 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 131 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58, 856కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 20,191 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన కరోనా బులెటిన్ లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!