నేటి నుంచి గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రతలు
- March 16, 2021దోహా: ఖతార్ మిటియరాలజీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నేటి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ట్విట్టర్ వేదికగా క్యుఎండి ఈ విషయాన్ని వెల్లడించింది. అత్యల్పంగా 17 నుంచి ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనుంది. అత్యధిక ఉష్ణోగ్రత 24 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అల్ప పీడనం భూమిపై వుండడంతో ఈ వేడి ప్రభావం వుంటుందనీ, గత వారంలో బలమైన గాలులు, దుమ్ము కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల