ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ భద్రతపై ఆందోళన.. నేడు WHO సమీక్ష!
- March 16, 2021జెనీవా:ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ భద్రతపై WHO నిపుణుల కమిటీ బుధవారం సమీక్ష జరపనుంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఇటీవల వార్తలు రావడంతో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్పై నిషేధం విధించాయి. అయితే, పలుదేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ భద్రతపై చర్చించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం సమావేశం కానుంది.ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. వ్యాక్సిన్ భద్రతపై అందుబాటులో ఉన్న డేటాను WHO సలహా కమిటీ సమీక్షిస్తోందని పేర్కొన్నారు. మరోపక్క టీకా వినియోగం, సమర్ధతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్పై గురువారం 'అసాధారణ సమావేశం' నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..