రియాద్ ఆయిల్ రిఫరైనరీపై హౌతీ డ్రోన్ల దాడి యత్నాన్ని ఖండించిన బహ్రెయిన్
- March 20, 2021
మనామా:రియాద్లోని ఆయిల్ రిఫైనరీలు, ప్రజలు నివసించే ప్రాంతాలు లక్ష్యంగా ఇరాన్ మద్దతుతో హైతీ తీవ్రవాదులు చేస్తోన్న డ్రోన్ దాడి యత్నాల్ని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియాపై జరుగుతోన్న ఈ దాడి విషయంలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామనీ, బహ్రెయిన్ తరఫున సౌదీ అరేబియాకి పూర్తి మద్దతునిస్తున్నామని బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాలని బ్రమెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







