అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్
- March 21, 2021ఒమన్:ఒమన్ లోని అన్ని ఇండియన్ స్కూల్ పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్య భద్రతకు అన్ని సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ తరగతలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. విద్య పరంగా కోవిడ్ పరిస్థితులు అధునాతన విధానాలను అవలంభించాల్సిన పద్దతులను, అవసరాన్ని నేర్పించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు