అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్
- March 21, 2021
ఒమన్:ఒమన్ లోని అన్ని ఇండియన్ స్కూల్ పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్య భద్రతకు అన్ని సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ తరగతలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. విద్య పరంగా కోవిడ్ పరిస్థితులు అధునాతన విధానాలను అవలంభించాల్సిన పద్దతులను, అవసరాన్ని నేర్పించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









