అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఇండియన్ స్కూల్స్ రీఓపెన్
- March 21, 2021ఒమన్:ఒమన్ లోని అన్ని ఇండియన్ స్కూల్ పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్య భద్రతకు అన్ని సురక్షిత ప్రమాణాలను పాటిస్తూ తరగతలను ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ వెల్లడించారు. విద్య పరంగా కోవిడ్ పరిస్థితులు అధునాతన విధానాలను అవలంభించాల్సిన పద్దతులను, అవసరాన్ని నేర్పించిందని చైర్మన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!