కువైట్ ముసాఫిర్ రిజిస్ట్రేషన్: దౌత్యవేత్తలకు మినహాయింపు
- March 23, 2021కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన యాన సంస్థలూ తప్పనిసరిగా తాజా గౌడ్ లైన్స్ పాటించాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) స్పష్టం చేసింది. ఈ తాజా గైడ్ లైన్స్లో దౌత్య సంబంధిత కార్యక్రమాల నిమిత్తం వచ్చేవారు అలాగే అధికారిక పర్యటనల నిమిత్తం కువైట్ వచ్చేవారికి కువైటిమోసాఫెర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చారు. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే ప్రతి ఒక్కరూ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది. టెస్ట్ జరిగిన 72 గంటల్లోపు ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జలుబు, జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాల్ని ప్రయాణీకులు కలిగి వుండకూడదు. కాగా, కువైట్ వచ్చే ప్రతి ఒక్కరికీ వచ్చిన వెంటనే పిసిఆర్ టెస్ట్ నిర్వమించనుంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం