60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ రుసుము పెంపు
- March 26, 2021
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి లేబర్ డిపార్టుమెంట్, ఓ ప్రపోజల్ని పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ రుసుము 100 కువైటీ దినార్స్ పెంచనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ విభాగంలోని వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ అనుమతి లేదు. మొదటి ఏడాదికి 100 కువైటీ దినార్లు, ఆ తర్వాతి ఏడాదికి రెండు రెట్లు రెన్యువల్ అమౌంట్ పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుత రూల్ ప్రకారం వందలాది మంది వలసదారులు (60 ఏళ్ళు పైబడిన వయసున్నవారు) తమ రెసిడెన్స్ని ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 24కి మార్చుకున్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







