60 ఏళ్ళు పైబడిన వారికి వర్క్ పర్మిట్ రుసుము పెంపు
- March 26, 2021కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్కి లేబర్ డిపార్టుమెంట్, ఓ ప్రపోజల్ని పంపింది. ఈ ప్రతిపాదన ప్రకారం యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు వర్క్ పర్మిట్ రుసుము 100 కువైటీ దినార్స్ పెంచనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, యూనివర్సిటీ డిగ్రీ లేని 60 ఏళ్ళు పైబడిన వలసదారులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేయించుకోవడానికి వీలుంటుంది.ప్రస్తుతం ఈ విభాగంలోని వారికి వర్క్ పర్మిట్ రెన్యువల్ అనుమతి లేదు. మొదటి ఏడాదికి 100 కువైటీ దినార్లు, ఆ తర్వాతి ఏడాదికి రెండు రెట్లు రెన్యువల్ అమౌంట్ పెంచుకుంటూ వెళతారు. ప్రస్తుత రూల్ ప్రకారం వందలాది మంది వలసదారులు (60 ఏళ్ళు పైబడిన వయసున్నవారు) తమ రెసిడెన్స్ని ఆర్టికల్ 22 నుంచి ఆర్టికల్ 24కి మార్చుకున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!