తెలంగాణ:కబడ్డీ పోటీలు ప్రారంభం
- March 28, 2021తెలంగాణ:శ్రీ గజగిరి లక్ష్మి నరసింహ స్వామీ కల్యాణమహోత్సవం ను పురస్కరించుకొని సీతంపేట గ్రామంలో ఈరోజు కబడ్డీ పోటీలను యూఏఈ వాస్తవ్యులు సత్యసాయి ట్రస్ట్ చైర్మన్ వేదమూర్తి మరియు దమ్మాలపాటి సుధాకర్, ప్రవాస భారతీయులు బయ్యనబాబు వారిచే ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు, చిన్నమండవ ఎంపీటీసీ నారపోగు యాకోబు,మాజీ సర్పంచ్ ఆళ్ళ రవీందర్ దేవస్థానం కమిటీ సభ్యులు తోటకూరి పానకాలరావు,నన్నక మధు,నన్నకగోవిందరావు, బయ్యన్న సుభాష్, ఆళ్ళ వెంకట్రావు,ఆళ్ల సుధాకర్,బయ్యన్న పెద్ద నారాయణ, నారపోగు కోటయ్య, కొత్తపల్లి బసవయ్య, కంచర్ల సైదులు,సారిక లింగయ్య, ఆవుల లింగయ్య, చిత్తూరు వెంకటి, మేడ నాగరాజు,మేడ త్రివేణ్ కుమార్,పోలూరి రవితేజ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం తో పాటుగా ఆర్గనైజింగ్ కమిటీ మరియు దాతల సహాయ సహకారాలతో మహా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.
తాజా వార్తలు
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్