ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 63,842
- March 30, 2021
బహ్రెయిన్: మార్చి 25 వరకు రికార్డు స్థాయిలో ఫేస్ మాస్క్ ఉల్లంఘలు నమోదయ్యాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అథారిటీస్ సూచిస్తున్నాయి. పౌరులు, నివాసితులు ఫేస్ మాస్కు ధరించడం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కరోనా బాధిత వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆరడుగుల దూరం వరకు వైరస్ విస్తరించే అవకాశం వుంటుంది. ఇతరుల ముక్కులు లేదా నోట్లోకి వైరస్ నేరుగా వెళ్ళేందుకు అవకాశాలెక్కువ. ఎక్కువగా లక్షణాలు లేని కరోనా బాధితుల నుంచే ఇతరులకు వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కు ధరించడం వల్ల తమను తాము రక్షించుకోవడంతోపాటు, ఇతరులకు కరోనా సోకకుండా చేయగలరని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!
- దుబాయ్ 'ఇన్వైట్' పథకానికి భారీ స్పందన..48 గంటల్లో 10 వేలకుపైగా దరఖాస్తులు
- బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- హర్మూజ్లో ఉద్రిక్తత..భారతీయ సిబ్బంది ఉన్న గ్యాస్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి







