ఒమన్ లో పలువురు ప్రవాసుల అరెస్ట్
- April 02, 2021
ఒమన్:అక్రమంగా చేపల వేటకు వెళ్లిన పలువురు ప్రవాసీ లను ఓమన్ ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ అరెస్టు చేశాయి. దో ఫర్ గవర్నరేట్ పరిధిలో ఫిషరీస్ కంట్రోల్ టీమ్స్ తనిఖీలు చేస్తున్న సమయంలో అక్రమంగా చేపల వేట కొనసాగుతున్నట్లు గుర్తించారు. కోస్ట్ గార్డ్ పోలీసుల సహాయంతో చేపల వేట కొనసాగిస్తున్న పలువురు ప్రవాసీయులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







