రమదాన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూలో పాక్షిక సడలింపులు
- April 08, 2021ఒమన్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...పండగ నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో జనాలు బయట తిరిగేందుకు అనుమతి ఇచ్చింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వాణిజ్య కేంద్రాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉండదు. అన్ని షాపులు, మాల్స్ యథావిధిగా రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేసి ఉంటాయి.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్