కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 4 రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం హోటళ్లు, పర్యాటక రెస్టారెంట్లు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నా..కొందరు నిర్వాహకులు మాత్రం ఆరోగ్యం కన్నా వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమాజ ఆరోగ్య భద్రతకు హని కలిగించేలా వ్యవహరించిన 4 రెస్టారెంట్లను బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు వారం పాటు సీజ్ చేశారు. తమ తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటించలేని స్పష్టం అయిందని అధికారులు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రోయిన్)
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు