కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 4 రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021
బహ్రెయిన్: ప్రజల ఆరోగ్య భద్రత కోసం హోటళ్లు, పర్యాటక రెస్టారెంట్లు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నా..కొందరు నిర్వాహకులు మాత్రం ఆరోగ్యం కన్నా వ్యాపారమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమాజ ఆరోగ్య భద్రతకు హని కలిగించేలా వ్యవహరించిన 4 రెస్టారెంట్లను బహ్రెయిన్ పర్యాటక శాఖ అధికారులు వారం పాటు సీజ్ చేశారు. తమ తనిఖీల్లో రెస్టారెంట్ నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు పాటించలేని స్పష్టం అయిందని అధికారులు వివరించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రోయిన్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







