భారత్: 3 లక్షలు దాటిన కరోనా కేసులు...
- April 22, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు నిన్నటి వరకు మూడు లక్షల వరకు నమోదుకాగా, ఈరోజు ఆ సంఖ్య మూడు లక్షలు దాటింది.తాజగా దేశంలో 3,14,835 కరోనా కేసులు నమోదు కాగా, 2014 మరణాలు సంభవించాయి.దేశంలో ఇప్పటి వరకు 1,59,30,965 కరోనా కేసులు నమోదు కాగా, 1,84,657 మరణాలు సంభవించాయి.ఇక దేశంలో ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 22,91,428 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.దేశంలో గడిచిన 24 గంటల్లో 1,78,841 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇకపోతే భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 13,23,30,644 మందికి వ్యాక్సిన్ ను అందించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..