కరోనా కట్టడికి ఇవి పాటించక తప్పదు
- April 24, 2021
భారత్ లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉన్నది.కరోనా కేసులు రోజుకు మూడు లక్షలకుపైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.కఠిన చర్యలు చేపడుతున్నా మహమ్మారి అదుపులోకి రావడం లేదు.ఇక కరోనాను కట్టడి చేయాలి అంటే ప్రజల సహకారం అవసరం చాలా ఉన్నది. ప్రజలు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి.అవేంటో ఇప్పుడు చూద్దాం..
* ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మాస్క్ తప్పనిసరి.
* దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తప్పనిసరిగా చేతి రుమాలు లేదా మోచేతిని అడ్డుపెట్టుకోవాలి.
* ఏ చిన్నపాటి లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చెయ్యొద్దు.తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలి.
* తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.శానిటైజర్ వినియోగించాలి.
* బలమైన ఆహరం తీసుకోవాలి.
* విందులు, వినోదాలకు కొద్దిరోజులు దూరంగా ఉండటం ఉత్తమం.
* అపోహలను పక్కన పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
తాజా వార్తలు
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- సోహార్ టైర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆఫ్రికాకు చెందిన మహిళలు అరెస్ట్..!!
- ఖతార్ మధ్యవర్తిత్వానికి మద్దతు ఇస్తుంది.. అన్నింటికి ఖతార్ సిద్ధం..!!
- యూఏఈ పర్యటనలో మరణించిన భారతీయురాలు..30 రోజుల తర్వాత స్వదేశానికి డెడ్ బాడీ తరలింపు..!!
- యుద్ధం పై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్!
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత









