ఏప్రిల్ 27 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
- April 25, 2021హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు విలువైన విద్యను కోల్పోతున్నారు.ఇంటికే పరిమితమయ్యి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె,తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 27 వ తేదీ నుంచి మే 31 వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.జూన్ 1 వ తేదీన అప్పటి పరిస్థితులను బట్టి ఎప్పుడు స్కూల్స్ తెరిచేది ప్రకటిస్తామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..