ఏప్రిల్ 27 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
- April 25, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు విలువైన విద్యను కోల్పోతున్నారు.ఇంటికే పరిమితమయ్యి ఆన్లైన్ ద్వారా విద్యను అభ్యసిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె,తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 27 వ తేదీ నుంచి మే 31 వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించింది.జూన్ 1 వ తేదీన అప్పటి పరిస్థితులను బట్టి ఎప్పుడు స్కూల్స్ తెరిచేది ప్రకటిస్తామని తెలంగాణ విద్యాశాఖ పేర్కొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









