ఇరాక్: 82కి చేరిన మృతులు
- April 25, 2021
ఇరాక్: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 82కి చేరింది. బాగ్దాద్లోని కోవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలోని 27 మంది కోవిడ్ పేషంట్లు అక్కడికక్కడే చనిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది మిగిలిన పేషంట్లను ఇతర హాస్పిటల్స్కు తరలించారు. అయితే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరో 55 మంది మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరా సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









