100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్: ప్రశంసలు కురిపించిన దుబాయ్ రూలర్
- May 08, 2021దుబాయ్: దుబాయ్ రూలర్, యూఏఈ ప్రజలు 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతం చేయడం పట్ల ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. పవిత్ర రమదాన్ మాసం ముగింపు నేపథ్యంలో 100 మిలియన్ మీల్స్ క్యాంపెయిన్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ట్వీట్ చేశారు. 385,000 మంది ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకున్నట్లు ఆయన తెలిపారు. 30 దేశాలకు ఈ ఆహార పదార్థాల్ని పంపిణీ చేయడం జరిగింది.‘ఇదీ యూఏఈ అంటే..’ అంటూ దుబాయ్ రూలర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..