ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు
- May 09, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.ఇప్పటికే లాక్డౌన్ విధించినా కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో..మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుంది.కాగా..కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్డౌన్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం.ఇలా వారం,వారం లాక్ డౌన్ పెంచుకుంటూ వస్తోంది ఢిల్లీ సర్కార్.తాజాగా ఇవాళ లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడగించింది ఢిల్లీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!







