ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ పొడగింపు
- May 09, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.ఇప్పటికే లాక్డౌన్ విధించినా కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో..మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.ఈ నెల 17 వరకు ఢిల్లీలో లాక్ డౌన్ ఉండనుంది.కాగా..కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్డౌన్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం.ఇలా వారం,వారం లాక్ డౌన్ పెంచుకుంటూ వస్తోంది ఢిల్లీ సర్కార్.తాజాగా ఇవాళ లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడగించింది ఢిల్లీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!