వలసదారులకు కరోనా టెస్టుల నుంచి మినహాయింపు పుకార్లలో నిజం లేదు
- May 10, 2021
కువైట్ సిటీ: కువైట్ వచ్చే వలసదారుల్లో కొందరికి కోవిడ్ 19 టెస్ట్ రిపోర్టు తప్పనిసరి కాదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. కోవిడ్ 19 టెస్టు తప్పనిసరి అనీ, అన్ని దేశాలకు చెందినవారికీ, అన్ని గ్రూపుల వారికీ ఇది వర్తిస్తుందనీ, కువైట్ వచ్చేవారందరికీ ఈ నిబంధన ఖచ్చితంగా వర్తిస్తుందని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









