కరోనాతో మరో ప్రముఖ జర్నలిస్ట్ మృతి
- May 10, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును బలి తీసుకుంది. ఇంటర్వ్యూల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్(TNR) కరోనాతో సోమవారం నాడు మృతి చెందారు. టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టుల అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు మీడియా సంస్థలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









