కరోనాతో మరో ప్రముఖ జర్నలిస్ట్ మృతి

- May 10, 2021 , by Maagulf
కరోనాతో మరో ప్రముఖ జర్నలిస్ట్ మృతి

హైదరాబాద్: కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును బలి తీసుకుంది. ఇంటర్వ్యూల ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ టీఎన్ఆర్(TNR) కరోనాతో సోమవారం నాడు మృతి చెందారు. టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టుల అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.కాగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో పలు మీడియా సంస్థలకు చెందిన వందలాది మంది జర్నలిస్టులు కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com