'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక...
- March 04, 2016
నూతన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో నారా రోహిత్, నందిత జంటగా రూపొందుతున్న 'సావిత్రి' చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కృష్ణ చైతన్య సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు తారకరత్న, సిద్ధు, శ్రద్ధాదాస్, రష్మి, ధన్యా బాలకృష్ణ, దర్శకుడు ప్రవీణ్ సత్తారు తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









