అర్మేనియా, ఉజ్బెకిస్తాన్ మీదుగా యూఏఈ వెళ్తున్న భారతీయులు
- May 16, 2021
కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతితో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా దేశాలకు వెళ్లాల్సిన వారు సొంత దేశంలోనే చిక్కుకుపోయారు. అయితే..నిషేధం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుకుంటున్నారు. నేరుగా భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం ఉన్నా..ఇతర దేశాలకు వెళ్లి క్వారంటైన్లో ఉండి వస్తే మాత్రం వారిని అనుమతిస్తుండటంతో...చాలామంది ప్రవాస భారతీయులు ఆర్మేనియా, ఉజ్బెకిస్తాన్ వెళ్లి అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండి..ఆ తర్వాత యూఏఈకి వెళ్లి ఉద్యోగాల్లో చేరుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం









